Posts

Showing posts from June, 2021

7 Buddhist Habits That Will Change Your Life

7 Buddhist Habits That Will Change Your Life   There’s a reason why Buddhist monks seem so peaceful all the time: they follow certain rules of living and we don’t. Their whole philosophy revolves around the idea of reducing suffering. That philosophy may seem alien to you and nearly impossible, but the truth is it leads to higher happiness. These rules will benefit you for the rest of your life. 1. Simplify Buddha wasn’t born an ascetic! He was actually born a prince. He had every opportunity to accumulate as much ‘stuff’ as he wanted. But he didn’t. Instead, he saw through the vain attempts of materialistic fulfilment and decided there had to be some other answer. More to the point: happiness comes from within, so why seek it outside of ourselves? With this principle in mind, he sought to let go of everything that was unnecessary and embrace a deeper reality. This is the basis of simplicity. 2. Give When you can develop a selfless attitude, you focus less on your personal pro...
Asmaka (IAST: Aśmaka) or Assaka (Pali) was a Mahajanapada in ancient India which existed between 700 BCE and 425 or 345 BCE according to the Buddhist text Anguttara Nikaya and Puranas. It was located around and between the Godavari river[1] in present-day Andhra Pradesh, Telangana, and Maharashtra. Its capital is variously called Potali or Podana, and is identified as present-day Bodhan in Telangana. Asmaka was located around and between the river Godavari.[1] It included areas in present-day Telangana, and Maharashtra.[3] It was one of the shodasa (sixteen) Mahajanapadas in the 6th century BCE, mentioned in the Buddhist text Anguttara Nikaya.[4] Puranas mention Asmaka as one of the conquered territories of the Nandas in the 5th or 4th century BCE. The capital is variously called Potali or Podana, which is identified as present-day Bodhan in Telangana.[2] The Buddhist text Mahagovinda Suttanta mentions about a ruler of Asmaka, Brahmadatta who ruled from Potali.[5] The Matsya Purana (ch...

Anagārika Dharmapāla

 అనగారిక ధర్మపాల గారి జీవితం, కృషి,  అనగారిక ధర్మపాల – ఆధునిక బౌద్ధ పునరుజ్జీవన యోధుడు శ్రీలంకలో 19వ శతాబ్దం చివరలో పుట్టుకొచ్చిన బౌద్ధ పునరుజ్జీవన ఉద్యమానికి నాయకత్వం వహించిన మహానుభావుడు అనగారిక ధర్మపాల. ఆయన జీవితం బౌద్ధ ధర్మ రక్షణ, ప్రచారం, భారతదేశంలో పవిత్ర స్థలాల పునరుద్ధరణ, ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ బోధనలను విస్తరించడం అనే కర్తవ్యాల చుట్టూ తిరిగింది. జననం మరియు బాల్యం ధర్మపాల 1864 సెప్టెంబర్ 17న శ్రీలంకలోని మతార పట్టణంలో జన్మించాడు. అసలు పేరు డాన్ డేవిడ్ హేవావితరణె. ఆయన తల్లిదండ్రులు అప్పట్లో శ్రీలంకలో ధనవంతులైన వ్యాపార కుటుంబానికి చెందినవారు. చదువును క్రైస్తవ కళాశాల, సెయింట్ బెనెడిక్ట్ కళాశాల, సెయింట్ థామస్ కళాశాల, కొలంబో అకాడమీలో పూర్తి చేశాడు. చిన్న వయస్సు నుంచే ఆయన బౌద్ధ ధర్మంపై ఆసక్తి చూపి, ఎనిమిదేళ్లకే బ్రహ్మచర్య వ్రతం స్వీకరించాడు. అనగారిక జీవితం “అనగారిక” అంటే “ఇల్లు లేని వాడు” అనే అర్థం. భిక్షువులా సంయాసం కాకుండా, గృహస్త జీవితాన్ని విడిచిపెట్టి ఎనిమిది శీలాలు జీవితాంతం పాటిస్తూ ధర్మ సేవకు అంకితం కావడం. ధర్మపాల ఈ మార్గాన్ని ఎంచుకొని, ఆధునిక కాలంలో తొలి “అనగారిక”గా ని...
*బ్రాహ్మణిజంలో అంతర్భాగమే మూఢవిశ్వాసాలు.* ________________________ ప్రసాద్ నూకతోటి. ---------------------------------------- *కొబ్బరికాయలు కొట్టడం* *పుచ్చకాయలు, గుమ్మడి కాయలు కొట్టడం,* *దుశ్శకునాలు,పుణ్యస్నానాలు*పుష్కరస్నానాలు,*  *SC,ST,BC కులాల విభజన*       *“భారతదేశ చరిత్ర మొత్తం బౌద్ధమత బ్రాహ్మణ మతాలమద్య జరిగిన హింసాత్మక పరస్పర ఘర్షణల చరిత్ర మాత్రమే” అంటారు డాll బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు.*                    మన సంస్కృతీ సంప్రదాయాలు, విశ్వాసాలు,  జీవన విధానం సైతం భౌద్ధమత, బ్రాహ్మణమతాల సంఘర్షణల ఫలితమే. బౌద్ధం నైతిక జీవనానికి, జ్ఞానానికి పెద్ధపీట వేస్తుంది. *“నైతికజీవనం జ్ఞానంతో ప్రారంభమై వివేకంతో ముగుస్తుంది”  అంటారు బుద్ధ.*          బ్రాహ్మణమతం ఏ ఇద్ధరీని ఐక్యంగా ఉంచదు. అసమానతలు, వివక్షతలు,  మూఢత్వాలతో కూడిన అవమానాలకు నిలయం. ఒకే కుటుంబ సభ్యుల మధ్య సైతం అంతరాలు సృష్టించగల దుర్మార్గం బ్రాహ్మణ మతానిది. అన్నాచెల్లెళ్ల మధ్య ఆడా మగా తేడాలు. తల్లీబిడ్డల మద్ధ్య ముండమోపి  పేరుతో ...
పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నేలమాళిగలోని కుందూ-పెన్నా నదుల మధ్య అనేక బౌద్ధారామాలతో పాటు.. పుష్పగిరి కొండలు, పెద్దముడియం, ఖాజీపేటలోని ఓ కొండపైన ఉన్న నేలమాళిగలోని బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. శాతవాహనుల కాలంలో ఇక్కడి కొండలు, గుట్టలు బుద్ధుడి త్రిశరణాలు, పంచశీల, బిక్షవుల పఠనతో ప్రతిధ్వనించాయని చరిత్రకారులు చెబుతున్నారు. రాజంపేట మండలం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలోని పాటిగడ్డలోనూ బౌద్ధ ప్రాభవాలు ఉన్నాయి. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కల్గిన నందలూరు బౌద్ధారామాల్లో.. 15 స్థూపాలు ఉన్నట్లు గుర్తించారు. 1906లో పురావస్తుశాఖ తవ్వకాల్లో జమ్మలమడుగు - పెద్దముడియం వద్ద క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం బయటపడింది. 

పుష్పగిరి ఒక బౌద్ధ క్షేత్రం

పుష్పగిరి ఒక బౌద్ధ క్షేత్రం చెయ్యేరు ఒడ్డున వున్న నందలూరు మాత్రమే కాక, పెన్నా నదీతీరాన పుష్పగిరి లోనూ, కుందూ చెంతనవున్న పెద్దముడియంలోనూ, ఖాజీపేట మండలంలోని కొండపైన నేలమాళిగలోనూ బౌద్ధ సంబంధ  విశేషాలున్నాయి. రాజంపేట మండలంలోని తాళ్ళపాకలోని పాటిగడ్డలో కూడా బౌద్ధ ప్రాభవ అంశాలున్నాయి. రుద్రమదేవికి సామంతునిగా అంబదేవుడు ఉండేవాడు.అతను  అప్పట్లో వల్లభాపురం పాలించేవాడు.అదే నేటి వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయపల్లి పంచాయతీ లోని   పుష్పగిరి. అక్కడ కనిష్కుని కాలం  సాధారణ శకం 1వ శతాబ్ది నాటి బౌద్ధ స్థూపం వెలుగులోకి వచ్చింది. ఇది ఐదు కోణాలతో పంచాకృతిలో, నక్షత్రాకరంలోని వేదికపై నిర్మించబడింది. ఈ ఐదు కోణాలు  ‘పంచశీల’కు ప్రతీకలు. ఇలా కోణాకృతిలో నిర్మించబడిన నిర్మాణాలు కాలగమనాన్ని గణించే సాధనాలుగా ఉపయోగపడివుంటాయి. నెలలను, చంద్ర గమనాన్ని లెక్కించే సాధనాలను ఆనాటి బౌద్ధ పండితులు రూపొందించేవారు. బౌద్ధుల కాలమాన గణన ఘనమైనది, ప్రశంసనీయమైనది. బౌద్ధుల విశిష్టత  వైజ్ఞానికతతో ముడిపడి ఉంది. ఈ విజ్ఞాన విస్తృతికి ఈ కాలమాన గణన సాధన సంపత్తికి పెన్నేరు సాక్షిగా నిలిచిఉంది.

కడప జిల్లాలోని పెద్ద ముడియంలో బౌద్ధ స్థూపం

క్రీస్తు శకం 1905–-1906 లో జమ్మలమడుగుకు దగ్గరలోని పెద్దముడియంలో పురావస్తుశాఖవారు తవ్విన తవ్వకాలలో క్రీస్తు శకం 1 లేదా -2వ శతాబ్దాలకు చెందిన బౌద్ధ స్థూపం బయల్పడినది. స్థూపం వద్ద మట్టి పాత్రలు, శాతవాహనుల సీసపు నాణేలు, మట్టి బొమ్మలు, పూసలు లభించగా చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలకు తరలించారు. ఇప్పటికీ పెద్దముడియం గ్రామంలో దక్షిణం వైపున అర్ధ కిలోమీటర్ పరిధిలో శిథిలమైన స్థూపాలు కుందూ నది సాక్షిగా సాక్షాత్కరమిస్తాయి. కడప కర్నూలు ప్రధాన రహదారిపై వున్న ఖాజీపేట మండలంలోని కొండపైన వెలసిన శ్రీ నాగనాదేశ్వర కోనకు కుడివైపున వున్న నేలమాళిగ క్రీస్తు శకం 2-, 3 శతాబ్దాల పురాతత్వ వారసత్వ గీతిక. ఈ ప్రాంతంలో శాతవాహనుల కాలంలో బుద్ధుడి త్రిశరణాలు, పంచశీల, భిక్షువుల పఠన ఘోషతో కొండలు, గుట్టలు ప్రతిధ్వనించాయి. బౌద్ధుల విహారాలు, బౌద్ధ ఉద్దేశిక స్థూపాలు, ఏకాంత ధ్యానానికి నెలవైన నేలమాళిగ నిర్మాణాల శిథిలాలు వున్నాయిఇక్కడ. నేలమాళిగ వద్ద శిథిలావస్థలో వున్న బుద్ధ భగవానుడి పాదాలు చాలా పెద్దవి. ఇంతవరకు బయల్పడిన పాదాలలో ఇవే చాలా పెద్దవిగా వున్న గౌతముడి పాదాలు. కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నేలమాళ...

బౌద్ధం మహిళల గురించి ఏం చెప్పింది?

                 భారతదేశంలో బౌద్ధ తాత్విక విప్లవం అనేక మార్పులను తీసుకు వచ్చింది. అందులో ప్రధానంగా స్త్రీల వ్యక్తిత్వ నిర్మాణానికి బౌద్ధం చేసిన కృషి చారిత్రాత్మకమైంది.  బౌద్ధాన్ని అశోకుడు స్వీకరించిన తర్వాత అది తాత్విక దశ నుంచి సామాజిక దశకు విస్తరించింది.భారతదేశం బౌద్ధ భూమిగాను, విముక్తి మార్గంగాను ఆనాడు గోచరించింది. క్రీ.పూ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 8 వ శతాబ్దం వరకు బౌద్ధ సంస్కృతి తన అహింసా సిద్ధాంత ఆచరణని భారతదేశంలో ప్రతిఫలింపచేయగలిగింది.ఈ మొత్తం కృషిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. సిద్దార్ధ- యశోధరల వివాహాన్ని బట్టి ఆనాడు బాల్య వివాహాలు లేవు. వారిద్దరు సమ వయస్కులని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. వివాహాన్ని బౌద్ధులు ఆదిలో పవిత్రమైందిగా ఎంచలేదు. వివాహాన్ని సామాజిక, ఆర్థిక ఒప్పందంగానే భావించారు.* *అవసరమైనప్పుడు విడిపోయి బౌద్ధ బిక్షువులుగా చేరవచ్చు. ఒకసారి బుద్దుణ్ణి పెంచిన మహాప్రజాపతి గౌతమి బౌద్ధ మతంలో చేరాలని నిశ్చయించుకుని...బుద్దుణ్ణి ఆశ్రమంలో చేర్చుకోమని ప్రాధేయపడుతుంది.* *అయితే బుద్దుడు నిరాకరిస్తాడు. దాంతో బుద్దుడి శిష్యుడైన ఆనందుణ్ణ...

కడప జిల్లా నందలూరు లో బౌద్ధ ఆరామాలు

Image
అన్నమయ్య జిల్లా నందలూరు లో బౌద్ధ ఆరామాలు కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా లోని రాజుల మందగిరిలోనూ దొరికిన క్రీస్తు పూర్వం 274–236 కాలం నాటి అశోక చక్రవర్తి వేయించిన శాసనాల ద్వారా కడప జిల్లా చరిత్ర తెలుస్తుంది. అన్నమయ్య జిల్లా ఆడపూరు (నందలూరు) సమీపంలోని బహుదా నదీతీరంలో కొండ మీద వున్న బౌద్ధ గుహలు, విహారాలను 1913లో గుర్తించారు. నందలూరు బాహుదా నది పశ్చిమ ఒడ్డున ఉంది. రాయలసీమలో ఇది ఒక ప్రముఖ బౌద్ధ కేంద్రం.   1978–1980 మధ్యకాలంలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో మహాచైత్యం, ఉద్దేశిక స్థూపాలు, గుహ చైత్యాలు వెలికితీయబడ్డాయి.        క్రీస్తుపూర్వం 3నుంచి 11వ శతాబ్దాల మధ్య అన్నమయ్య జిల్లాలోనీ నందలూరులో బహుదానది ఒడ్డున బౌద్ధారామాలు విరాజిల్లాయని.. దక్షిణ భారతదేశ పర్యటన చేసిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ప్రపంచానికి తెలియజేశారు.   ‘‘చు-లి-య’’ దేశపు రాజధానికి ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తిచే నిర్మించబడిన బౌద్ధ స్థూపం వున్నట్లు చైనా యాత్రికుడు హ్...

Buddha Footprints Found in Rayalaseema

Image
       pc : deccanchronicle.com A set of stone Buddha footprints (Buddhapada in Sanskrit) found at a newly discovered Buddhist archaeological site in Kadapa District, in the southeastern Indian state of Andhra Pradesh, is believed to be the biggest ever identified in southern India. The Buddhapada were reported by Ramakrishna Reddy, a transport conductor for Andhra Pradesh State Road Transport Corp. (APSRTC), after conducting a survey at the site. The find was subsequently verified by archaeologist Dr. E. Siva Nagi Reddy. “In the recent survey conducted by Y. Ramakrishna Reddy of APSRTC Proddutor depot and me, we noticed the existence of the biggest Buddhapada slabs so far discovered in entire South India in Naganadhuni Kona,” said Siva, who is also the chief executive of the cultural center in the city of Vijayawada. ( Deccan Chronicle )  Naganadhuni Kona is a newly discovered Buddhist site located about 2 miles from Khajipet Village in Mydukur Mandal in K...

ఆనాపాన సాధన: ANAPANA

Image
           pc: pinterest ముందుగా సుఖంగా వుండేటట్లు కూర్చోవాలి. మామూలుగానైతే దిండు మీద కాళ్ళు మడచి బాసుమట్టం వేసుకొని కూర్చొంటాం. కానీ ఇలా కూర్చోవటం కష్టంగా వున్నవాళ్ళు కుర్చీపై కూర్చోవచ్చు. వీపును, మెడను వెనుకకు ఆనించ కూడదు. అలా ఆనిస్తే నిద్రమత్తు కలుగుతుంది. కొంతసేపు ధ్యానం చేసిన తరువాత అప్పుడప్పుడు దేనికైనా ఆనుకొని కొంచెం సేపు కూర్చోవచ్చు. అలాగే కాళ్ళు కూడా జాపుకోవచ్చు. అలా కొంచెం సేపు సేదతీర్చుకున్న తరువాత మళ్ళీ మొదట కూర్చొన్నట్లే కూర్చొని సాధన సాగించాలి.  కళ్ళు మూసుకొని వుండాలి. మీ ధ్యాసను ముక్కు క్రిందా పైపెదవి పైన మధ్య భాగం మీద ఎక్కడ లోపలికి వెళ్ళే గాలి, బయటకు వెళ్ళే గాలి తాకుతూ వుంటుందో ఆ బిందువు వద్ద కేంద్రీకరించాలి. ఇక్కడ మూడింటిని గమనిస్తూ సాధన చేయాలి. 1. గాలి లోనికి వస్తున్నప్పుడు గాలి లోనికి వస్తున్నది అని తెలుసుకోవాలి. 2. గాలి బయటకు పోతున్నప్పుడు, గాలి బయటకు పోతున్నది అని తెలుసుకోవాలి. 3. ముక్కు క్రింద, పై పెదవి మధ్య భాగం మీద గాలి ఎక్కడ తాకుతుందో ఆ బిందువును తెలుసుకోవాలి. గాలి తాకిడి వల్ల అక్కడ కలిగే సంవేదనను తెలుసుకుంటూ సాధన చ...

సంప్రదాయ పద్ధతిలో ధర్మాన్ని నేర్పడం

నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స ధర్మాన్ని సంప్రదాయ పద్దతిలో నేర్చుకుంటారు. మొదటగా (1) త్రిరత్న శరణు రెండవది (2) పంచశీలాలను లేదా అష్ట శీలాలను స్వీకరించడం మూడవది (3) బుద్ధుని మరియు ఆచార్యుని సూచనలకు సమర్పించుకోవటం నాలుగవది (4) సాధన నేర్పమని ఆచార్యుని వేడుకొనుట లేదా యాచించాలి ఇప్పుడు నేను చెప్పిన మాటలను తిరిగి మీరు అనాలి. (I) త్రిరత్న శరణు బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి దుతియమ్పి బుద్ధం శరణం గచ్ఛామి దుతియమ్పి ధమ్మం శరణం గచ్ఛామి దుతియమ్పి సంఘం శరణం గచ్ఛామి తతియమ్పి బుద్ధం శరణం గచ్ఛామి తతియమ్పి ధమ్మం శరణం గచ్ఛామి తతియమ్పి సంఘం శరణం గచ్ఛామి. (II) పంచ శీల 1. 'ప్రాణహింస చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను. 2. 'దొంగతనము చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను. 3. 'వ్యభిచారము మొదలగు దురాచారాలను చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను. 4. 'అసత్యం పలుకరాదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను. 5. 'సారాయి, గంజాయి మొదలైన మత్తు పదార్ధాలను సేవించకూడదు...