Posts

Showing posts from October, 2021

బౌద్దం_గురించి_ప్రముఖులు

బౌద్దం_గురించి_ప్రముఖులు భారతజాతి ప్రముఖులలో అత్యుత్తముడు బుద్దుడు.                              -- నెహ్రూ ఇతర అన్ని మతాలకన్నా బౌద్దమే మానవాళికి మేలు చేసింది.                            --సర్వేపల్లి రాధాకృష్ణ . మతం అనేది మనిషికి తప్పనిసరి అయితే నేను బౌద్దాన్నే స్వీకరిస్తాను                                    ..బెర్నాండ్ రస్సెల్                                                                             నాకు తెలిసి మానవజాతి చరిత్రలో మహోన్నతుడు బుద్దుడు. వేరెవరైనా ఉంటే చూపండి                           ...

అశోక విజయ దశమి

 అశోక విజయ దశమి        క్రీ. పూ. 261 కళింగ యుద్ధం జరిగిన తరువాత 1.5 లక్షల మంది మరణించారు 2 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారు, 1 లక్ష  మంది యుద్ధ ఖైదీలు గా పట్టుబడ్డారు ఎటుచూసినా హహకారాలు... అత్యంత దయనీయంగా మారిన బ్రతుకులు, కొడుకుని పోగొట్టుకున్న తల్లి భర్తను కోల్పోయిన నవ వధువు తండ్రిని కోల్పోయిన బిడ్డలు    కనీవినీ ఎరుగని నరమేధం, ఇది చూసి చలించి పోయిన సామ్రాట్ అశోకుడు, మొగ్గలి పుట్టతిస్స నుంచి ఉపశమనం పొంది బౌద్ధ స్వీకరణ కోసం నిశ్చయించాడు,       ఇది కళింగ యుద్ధం విజయం కాదని ఇది ధమ్మా విజయం అని ప్రకటించాడు సామ్రాట్ అశోకుడు, ఈ ఉత్సవాలు 10 రోజులు జరగాలని ఆదేశించాడు, ఈ పది రోజులు బుద్ధుడు చెప్పిన దశ పారమితులు అనుగుణం గా కార్యక్రమాలు రూపొందించారు, కనీవినీ ఎరుగనివి, ఎవ్వరు ఊహించనివి మనవీయతకు, ధమ్మనికి అనుగుణం గా రూపొందించినవి ఆ కార్యక్రమాలు, అశ్విజ శుద్ధ పాడ్యమి నుండి మొదలు దశమి వరకు ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి 1. యుద్ధ ఖైదీలని విడిచి పెట్టడడం వారికి కమతాలు ఇవ్వడం రాజా పత్రం తో 2. మరణ శిక్షను రద్దు చేయడం 3. రైతులకు రుణాలు మాఫీ చేయడం 4. మేలు రకా...

చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం లో అనగారిక ధర్మపాలుడు

  1893 Sept.11 లో  అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన  ప్రపంచ సర్వమత సమ్మేళనం లో మనదేశం నుండీ పోయిపాల్గొన్నది ఒక్క స్వామీ వివేకానందుడొక్కడేనని ప్రచారం జరిగింది , కానీ మరొక శ్రేష్టవ్యక్తి ఉన్నాడన్న విషయం మరుగున పడింది. ఆ పేరు ప్రచారములోనికి రాలేదు ! ఆయన పేరు " అనగారిక ధర్మపాలుడు "" ఆయన భారతదేశంలో మహా భోది సొసైటీ స్థిరపడడానికి విశేష కృషి సల్పినవాడు. శ్రీలంక వాసి అయినా భారతదేశంలో స్థిరపడి బౌధ్ధధర్మపునరుజ్జీవనానికి అనేకవిధాల పాటుపడినవాడు ! భారత దేశంతోసహా తూర్పు ఆశియాదేశాలలో విస్తృతంగా వ్యాపించిన బౌధ్ధ ధర్మం / బౌధ్ధమతం ప్రాభవాన్ని ప్రపంచ మతాల సమ్మేళనం 1893 లో  ప్రపంచ దేశాలకు తెలియజెప్పలన్న ప్రయత్నంతో పాల్గొన్నాడు. ఆయన ఆ సమ్మేళనంలో 1. Man's mission on Earth. 2. The world's  debt  the Buddha,  అను అంశాలపై 1893, Sept,11 నాడు శ్రీ అనాగరిక ధర్మపాలుడు ప్రపంచ సర్వ మత  సమ్మేళనంలో గంభీరోపన్యాసాలిచ్చి ప్రపంచానికి ముఖ్యంగా  పాశ్చాత్య ప్రపంచానికి బుధ్ధ భగవానుని జీవితం గురించీ ,మరియు ఆతన ధర్మప్రభోదనల గురించీ విశదీకరించాడు! (ఆధారం - 15-2-1994 నాటి జనశక్తి పత్రిక ...