మనిషికి మనసే ముఖ్యమైనది


      pc: Bouddhadhammapeetam
మనోపుబ్బజ్జమా ధమ్మా, మనోసేట్టా మనోమయా; మనసా చే పసన్నేన, భాసతి వా కరోతి వా తతో నం సుఖమన్వేతి, ఛాయావ అనపాయినీ.


అన్ని విషయాలను మనసే ముందుండి నడిపిస్తుంది

అన్ని విషయాలు ముందుగా మనసులోనే
మొదలవుతాయి

అన్ని విషయాలు మనసులోనే ఉత్పన్నమౌతాయి

ఆ విధంగా అంతా మనోమయం, అంతా మనోనిర్మితం.

కనుక, మనసు అత్యంత శ్రేష్టమైనది

కనుక, మనిషికి మనసే ముఖ్యమైనది

ప్రసన్నచిత్తంతో, నిర్మలమైన మనస్సుతో మాట్లాడినా, వ్యవహరించినా, ఏ పనిచేసినా
వీడని నీడవలే అట్టివాని వెన్నంటే సుఖం ఉండును


____ధమ్మపదం(యమకవర్ర: గాథ-2)



Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు